Exclusive

Publication

Byline

తిరుమలలో మల్టీలెవెల్ కారు పార్కింగ్ నిర్మాణం కోసం పరిశీలిస్తున్నాం : టీటీడీ ఈవో

భారతదేశం, జనవరి 28 -- జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల స‌మిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ... Read More


నెలకు రూ. లక్షకు పైగా శాలరీ.. ఎస్‌బీఐ పీఓ జీతం చూసి నెటిజన్లు ఫిదా

భారతదేశం, జనవరి 28 -- ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ బ్యాంకు ఆఫీసర్ కొలువు అంటే సమాజంలో ఉండే గౌరవమే వేరు. అయితే, ఆ గౌరవంతో పాటు జీతభత్యాలు కూడా భారీగానే ఉంటాయని నిరూపిస్తోంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ ... Read More


నిన్ను కోరి జనవరి 28 ఎపిసోడ్: ఆఫీస్ అని అర్జున్ ఇంటికి చంద్ర‌-తేజు ఫుల్ హ్యాపీ-బాధ‌లో విరాట్‌- అక్కడే ఉండిపోయిన చంద్ర

భారతదేశం, జనవరి 28 -- నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో పాప బాధను చూడలేక అమ్మలా దగ్గరయ్యా. ప్లీజ్ బావ నేను వెళ్లకపోతే పాప ఆరోగ్యం పాడవుతుందని విరాట్ ను అడుగుతుంది చంద్రకళ. ఇప్పుడైతే వెళ్లు ... Read More


ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రూవరీస్ కుంభకోణం - హరీశ్ రావ్ సంచలన ఆరోపణలు

భారతదేశం, జనవరి 28 -- రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇందులో 25 అ... Read More


ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ - కీలకాంశాలకు ఆమోదముద్ర

భారతదేశం, జనవరి 28 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది.పలు ముఖ్యమైన అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీ... Read More


బ్రహ్మముడి జనవరి 28 ఎపిసోడ్: మంత్రి ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చిన కావ్య.. నిజం ఒప్పుకున్న ధర్మేంద్ర.. 15 రోజుల డెడ్‌లైన్

భారతదేశం, జనవరి 28 -- బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ మంచి ట్విస్టులతో సాగింది. మంత్రి ధర్మేంద్ర దగ్గర ఉన్న పాపే తన పాప అని సాక్ష్యాలతో సహా కావ్య గుర్తిస్తుంది. మంత్రి ఇంటికి వెళ్లి మరీ ఫైల్ ను అతని మ... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప‌ను చంపాల‌నుకుంది జ్యోత్స్ననే- వ‌ణికిపోయిన జ్యో- డాక్ట‌ర్‌తో దీప నిజం చెప్పిన కార్తీక్‌

భారతదేశం, జనవరి 28 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 28 ఎపిసోడ్ లో ఇంతకుముందు దీపను చంపినవాళ్లే మళ్లీ వచ్చి ఉంటారా? జైల్లో ఉన్నవాడు తన మనుషులను పంపిస్తున్నాడా? అని కాంచన కంగారు అడుగుతుంది. ఇది నరసి... Read More


జర్మనీలో మిన్నంటిన భారతీయుల దేశభక్తి: మాన్‌హైమ్‌లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

భారతదేశం, జనవరి 28 -- జర్మనీలోని మాన్‌హైమ్‌ నగరం భారతీయతతో పులకించిపోయింది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక 'ఇంటర్ కల్చరల్ హౌస్ ఆఫ్ మాన్‌హైమ్' (IKHM) వేదికగా ప్రవాస భారతీయులు అత్యంత వైభవంగా... Read More


విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ట్రైన్‌కు 4 అదనపు కోచ్‌లు

భారతదేశం, జనవరి 28 -- విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను రైల్వే శాఖ శాశ్వతంగా 16 నుండి 20కి పెంచింది. ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించాలని కోరుకుంటున్నందున, ఉన... Read More


మార్కెట్‌స్మిత్ ఇండియా టాప్ పిక్స్: నేటి ట్రేడింగ్‌లో ఈ రెండు స్టాక్స్‌ చూమార్కెట్‌స్మిత్ ఇండియా టాప్ పిక్స్: నేటి టడండి

భారతదేశం, జనవరి 28 -- భారత స్టాక్ మార్కెట్లలో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బుల్స్ సందడి కనిపించింది. భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందన్న ఆశలు, అంతర్జాతీయం... Read More